Рет қаралды 3,584
ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షతో... 231 మంది ఖైదీల ు ఇవాళ విడుదల కానున్నారు. దీర్ఘకాలంగా జైళ్లలో మ గ్గుతున్న త మ కుటుంబస భ్యుల ను విడుద ల చేయాలని... ఖైదీల కుటుంబస భ్యులు ప్రజాపాల నలో సీఎం రేవంత్ రెడ్డికి ద ర ఖాస్తులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖైదీల ముంద స్తు విడుద లకు ఉన్న అవ కాశాల ను ప రిశీలించాల ని అధికారులను సీఎం ఆదేశించారు. ఆయా ద ర ఖాస్తుల ను ప రిశీలించిన సీనియ ర్ అధికారులు, అర్హులైనవారి వివ రాల ను ఉన్నతస్థాయి క మిటీకి సమర్పించారు. ముందస్తు విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాకు... కేబినెట్ ఆమోదం తెలిపింది. గ వ ర్నర్ కూడా ఆమోదం తెలపటంతో... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జైళ్ల నుంచి 231 మంది ఖైదీలు ఇవాళ విడుద ల కానున్నారు. వారిలో 205మంది యావ జ్జీవ శిక్ష ప డిన వారు, 8మంది త క్కువకాలం శిక్షప డిన వారున్నారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------