Рет қаралды 103,768
ఉపాధ్యాయ వృత్తిని వదిలేసిన ఒక వ్యక్తి హైడ్రోపోనిక్ పద్ధతిలో వ్యవసాయం ప్రారంభించారు. ఈ విధానంలో పంటలు పండించడానికి మట్టి అవసరం ఉండదు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయం ఇలా స్మార్టుగా మారాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు.
#hydroponics #smartfarming #agriculture
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu