Рет қаралды 45,982
#Raitunestham #naturalfarming #kashayalu
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మల్లిఖార్జున్ రెడ్డి... సేంద్రియ విధానంలో వరి, పప్పు ధాన్యాలు, వివిధ రకాల పండ్లు పండిస్తున్నారు. వీటితో పాటు పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు పెంచుతున్నారు. సమీకృత వ్యవసాయ విధానాలు పాటిస్తూ.. దేశ, విదేశాల్లో విజయవంతమైన ఆర్గానిక్ (Organic Farming) పద్ధతులను అధ్యయనం చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలతో కూడిన విధానాలను ఆచరించి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. జెడాన్ (Zedan Kashayam), జీవామృతం (Jeevamrutham), గో కృపామృతం (Go Krupamrutham), వేస్ట్ డీ కంపోజర్ (Waste DeComposer) తదితర కషాయాలను తయారు చేస్తున్నారు. 1500 లీటర్ల డ్రమ్ముల్లో తయారు చేసి.. (Natural Fertilizers) పొలంలో పారిస్తున్నారు. ఆయా కషాయాలు తయారీ, వాడకం తదితర వివరాలను మల్లిఖార్జున రెడ్డి తెలియజేశారు.
మల్లిఖార్జున రెడ్డి వ్యవసాయ విధానాల గురించి మరింత సమాచారం కావాలంటే... 97040 90613 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుకోగలరు !!
------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • ఎకరంన్నరలో వస కొమ్ము ప...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / raitunestham
☛ Follow us on - / rytunestham