కనీస మద్దతు ధర కోసం ఢిల్లీ లో రైతులు ఎప్పటి నుండో ధర్నాలు,నిరసనలు చేస్తున్నారు ఎన్నో ప్రాణాలు పోయాయి, ఏ పంటలు వేస్తే లాభాలు వస్తాయో ఆ పంటలు వెయ్యాలి.సోనా మాసురీ బియ్యం బస్తా(26 కేజీ లు) రూ.1200/- నుండి రూ.1600/- వరకూ పెరిగింది.
@sociallegal00822 күн бұрын
Yes Jai Cbn Jai tdp 🎉
@sridurga301722 күн бұрын
ఈ నెల కోటాలో బియ్యం ఒక్కటే ఇచ్చారు ఇదివరలో పంచదార ఇచ్చేవారు ఈ నెలలో పంచదార కూడా ఇవ్వ లేదు బియ్యం ఒక్కటే ఇచ్చారు
@godavarisurya93922 күн бұрын
అవును,నేను కూడా కామెంట్ పెట్టాను,బియ్యం కేంద్రం ఇస్తోంది,రాష్ట్ర ప్రభుత్వం అర కేజీ పంచదార,ప్రజలకు మిగిలేది రూ.3/- అది కూడా మొదటి నెలలో తీసేసారు🤔🙄.ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది,గతం లో ఒక్కోసారి KG కందిపప్పు ,KG గోధుమ పిండి ఇచ్చేవారు.కంటిన్యూ గా ఇవ్వలేదు
@user-tc2sf3mw1g22 күн бұрын
,🙏❤️💯✍️
@RameshBabu-98622 күн бұрын
😂ఎన్కౌటర్ మేకల బన్ని గానిలెట్ వద్దు TG పోలీస్ వారు 🙏
@user-ph2ig1ds4b22 күн бұрын
party.ne.marane.vare.nejamaina.adhikarulu.
@user-uj9mr5pb3j22 күн бұрын
జి
@balajibalaji714122 күн бұрын
Nadendla manohar on 🔥
@DabbeeruMadhusudanrao22 күн бұрын
It's8
@venkataseshagirigandham441722 күн бұрын
m
@godavarisurya93922 күн бұрын
ఉక్కు పరిశ్రమ గత వైసిపి,ప్రభుత్వం ఆపలేక పోయినా బీజేపీ ప్రభుత్వం బెదిరిస్తూనే ఉంది,ఇప్పుడు టీడీపీ తో పొత్తు కారణం గా ప్రైవేటీ కరణ ఆగింది,ఇది కుమార స్వామి ద్వారా ఈ శుభ వార్త ఉత్తరాంధ్ర వారికే కాక ఆంధ్రులకు సంతోషం💐👏ఉక్కు కర్మాగారం లాభాల పంట పండేలా కార్మికులు కష్ట పడి పనిచేయాలి.నష్టాలు వస్తె కష్టం.
@sa266222 күн бұрын
Ktr-kastapadindhi Telangana kosama???? Sontha family kosama😂😂😂
@godavarisurya93922 күн бұрын
మార్కెట్ వ్యాపారులకు కళ్లెం వేయాలంటే,ప్రతీ మునిసిపల్ పరిదిలోరైతు బజార్ లు ఏర్పాటు చేసి,బియ్యం ,పప్పులు విక్రయించాలి,ఒక ప్రక్క రైతులకు గిట్టుబాటు లేదు అంటున్నారు,మరో ప్రక్క వినియోగదారులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు,ఈ లాభాలు ఎవరికీ వెళుతున్నట్టు?
@jk.422 күн бұрын
ఎర్రచందనం గురించి మాట్లాడిన బండి సంజయ్. వీరప్పన్ వారసులని వదిలిపెట్టం అనడం విడ్డూరంగా ఉంది. వీరప్పన్ వారసురాలు సొంత కూతురు బిజెపి పార్టీ నాయకురాలు తమిళనాడు