Рет қаралды 822
క్రిమిసంహారక మందులు ఎక్కువగా వినియోగించిన కూరగాయలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న తరాలకు ప్రకృతి సేద్యంపై విద్యార్థి దశనుంచే అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ పేరుతో సేంద్రియ విధానంలో కూరగాయల సాగు చేపడుతున్నారు . విద్యార్థులే స్వయంగా కూరగాయలు పండిస్తూ వాటినే రోజువారీ ఆహారంలో వినియోగిస్తూన్నారు. సేంద్రియ కూరల సాగులో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న కృష్ణా జిల్లా మోపిదేవిలోని వెనుకబడిన తరగతుల గురుకుల సంక్షేమ పాఠశాల విద్యార్థులపై కథనం.
#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
☛ Subscribe to our KZfaq Channel - bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------