Рет қаралды 18,422
ఉత్తర్ ప్రదేశ్లోని బరేలీలో ఒక రైతు తన మూడంతస్తుల భవనంలో హైడ్రోపోనిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇది ఒకరమైన వ్యవసాయం. దీనికి మట్టి అవసరం లేదు. ఇక్కడ విత్తనాలను చిన్నచిన్న నీటి తొట్టెల్లో పెట్టి మొక్కలను పెంచుతారు. ఈ వ్యవసాయంతో రైతు రామ్ వీర్ సింగ్ లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు.
#HydroponicFarming #Farming #hydroponics
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu