Рет қаралды 2,544
ఈ ఏడాది ఖరీఫ్ కాలం రైతన్నను మొదట ఊరించి చివరకు కంటతడి పెట్టించింది. మొదట వర్షాలు లేక ఇబ్బంది పడ్డ రైతులు...ఆనక కురిసిన అధిక వర్షాలతో తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ రైతులు సమృద్ధిగా ఉన్న నీటివనరులను ఉపయోగించుకుని యాసంగిలో ఆరుతడి పంటల సాగువైపు అడుగులు వేశారు. బహిరంగ మార్కెట్ లో మినుములకు మంచి ధర ఉండటంతో గత మూడేళ్లుగా రెండో పంటగా మినుము సాగు చేస్తూ రైతులు లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడు మినుము సాగు విస్తీర్ణం పెరిగింది.
#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
☛ Subscribe to our KZfaq Channel - bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------