Рет қаралды 39,622
2021 వేసవిలో భారత్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. మండే ఎండలను తట్టుకోవడానికి జనం అష్టకష్టాలు పడ్డారు. ఈ పరిస్థితులు వాతావరణ మార్పుల అంశాన్ని చాలా మందికి గుర్తుకు తెచ్చాయి. ఈ నేపథ్యంలో, అత్యధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కోవడానికి వీళ్లు చేసిన ప్రయత్నాలను ఈ బీబీసీ తెలుగు డాక్యుమెంటరీలో చూడండి.
#IceStupas #ClimateChange #LifeAt50C #BBCTeluguDocumentary
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu