Рет қаралды 589,403
వ్యవసాయంలో 30 ఏండ్ల అనుభం. మూస పద్దతిలో పంటలు పండించడం కంటె విభిన్నంగా ప్రయత్నం చేయాలనుకున్నాడు. ఆయనే కరీంనగర్ జిల్లా కు చెందిన మోహన్ గారు. ఆయన మొదట డెయిరీ ఫామ్ ప్రారంభించి అందులో తీవ్రంగా నష్టపోయారు. అనంతరం నాటుకోళ్ళ పెంపకం ప్రారంభించారు. అందులో మార్కెట్ సౌకర్యాలు సరిగా లేకపోవడంతో ప్రస్తుతం గొర్లు, మేకల పెంపకాన్ని చేపట్టారు. అయితే మొదటి బ్యాచ్లో 70 గొర్రెలు తీసుకరాగా అందులో 30 వరకు గొర్రె పిల్లలు చనిపోయాయి. అయినా వెనుక డుగు వేయకుండా మరో బ్యాచ్ లో 70 మేకల పెంపకాన్ని ప్రారంభించారు. ఈసారి విజయం సాధించనని ఆయన వివరించారు.
గమనిక : ఇది రైతు స్వీయ అనుభవం మాత్రమే.
ఎడ్ల మోహన్
షానగర్ , కరీంనగర్ జిల్లా
#Copy rights Mana vyavasayam
#presenter Pokala Madhu
#camera sravan
#sheep,
#goats
#farming
#edlamohan
#karimnagar
#shangar
#