Рет қаралды 2,069
మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఆరోగ్య రుగ్మతల కారణంగా సేంద్రియ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలామంది రైతులు సేంద్రియ సేద్యంపై దృష్టి సారిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఓ ఔత్సాహిక రైతు ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్నాడు. పంటలకు ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా పలు రకాల కూరగాయ పంటలు పడిస్తూ... లాభాలు బాటలో పయనిస్తున్నాడు
#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
☛ Subscribe to our KZfaq Channel - bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------