Рет қаралды 309
కొడంగల్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మహాలక్ష్మి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం.
ఆలయం యొక్క చరిత్ర
నందారం నరసింహ గుప్తా గారు #
నందారం వెంకటయ్య గుప్తా గారు #
నందారం శ్రీనివాస గుప్తా గారు వీరి ఆధ్వర్యంలో గుడి ప్రధానంగా నడుస్తుంది..#
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 50 సంవత్సరాల క్రితం నాటి ఆలయం. ఈ ఆలయం వంశపారంపర్య ధర్మకర్త అయిన నందారం మిడిదొడ్డి నరసింహ గుప్తా గారు ,
ఈ ఆలయాన్ని నిర్మింప చేశారు అనంతరం వీరి వంశపారంపర్య ధర్మకర్త నందారం మిడిదొడ్డి శ్రీనివాస్ గుప్తా గారి ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతోంది.
అతి పవిత్రమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిత్యం ధూపదీప నైవేద్యాలతో భక్తజన సందోహంతో అలరారుతోంది
సాక్షాత్తు తిరుపతి వంటి ప్రాశస్త్యాన్ని పొందిన ఈ దివ్యాలయం విశేషాలు తెలుసుకుందాం