Рет қаралды 361,392
భారత రాజధాని దిల్లీలో సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరగనున్న జీ-20 సదస్సుకు ప్రపంచంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరుకానున్నారు. ఈ సదస్సు కోసం భారీ ఏర్పాట్లు చేశారు.
#G20Summit #natarajastatue #G20India #G20SummitDelhi #delhi
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu