Рет қаралды 324,245
తూర్పు గోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన కడియపూ లంక అనే గ్రామం గోదావరి పక్కన ఉన్న ఒక లంక గ్రామం....
ఈ గ్రామం గోదావరి నది పక్కన వుండడం వల్ల భూమి బాగా సారవంతంగా వుండడం వల్ల ఇక్కడ ఎక్కువగా పూల మొక్కలను పెంచుతూ వుంటారు..
..
..ఈ గ్రామంలో కొన్ని వందల నర్సరీలు,కొన్ని వేల ఏకరాల్లో కొంత మందికి ఉపాధిగా మారాయి ..అలాగే ఈ గ్రామములో రోజూ పూల మార్కెట్ లో పువ్వులు తక్కువ రేటుకు అమ్ముతూ వుంటారు.. .ఈ మార్కెట్ ఎలా వుంటుందో...ఈ వీడియో లో చూద్దాం...
#village #harshasriram77 #eastgodavari #flowers #market #river #kadiyapulanka