Рет қаралды 96,211
2025లో చంద్రుడిపైకి, మరో పదేళ్లలో అంగారకుడిపైకి వ్యోమగాములను పంపాలని నాసా సన్నాహాలు చేస్తోంది. అయితే అంతరిక్ష అన్వేషణకు మనుషులను పంపాలనే ప్రయత్నాల్లో గత 60 ఏళ్లలో దాదాపు 20 మంది మరణించారు.
అయితే అంతరిక్షంలో చనిపోయిన వ్యోమగాములను ఏం చేస్తారు అని చాలా మందిలో ఒక ప్రశ్న ఉంటుంది. దానికి ఇది సమాధానం..
#Nasa #Astronaut #SpaceExploration #Mars #MoonMission
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu