Рет қаралды 29,119
#vijayanagaraempire #krishnadevaraya #inscriptions #teluguhistory #rayalaseema #telugupodcast
Support Us UPI id - raghu.cdp@okhdfcbank
నేటి రాయలసీమ కు చెందిన మంగలి కొండోజు 15వ శతాబ్దంలో అళియ రామరాయల విశేష ఆదరాన్ని పొందాడు. అయితే కొండోజు విశాలహృదయం ఉన్నవాడు.
"స్వంతలాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పడవోయ్" అన్న గురజాడ మాటను వందలయేళ్ళ క్రితమే ఆచరించి చూపినవాడు కొండోజు. తను ఒక్కడే లాభ పడకుండా తనలాంటి ఎందరికో లాభాన్ని చేకూర్చాడు.
ఆ వివరాలను ఈ పాడ్కాస్ట్ లో వినండి.