Рет қаралды 117,158
పాకిస్తాన్లోని కరాచీ నగరంలో ఓ చిన్న బస్తీ నారాయణ్పురా. నారాయణ్ దాస్ అనే హిందూ కార్యకర్త 1824లో ఈ బస్తీకి పునాదులు వేశారు. అయితే ఇటీవల ఈ ప్రాంతంలోని మూడు హిందూ మందిరాలను కొందరు తీవ్రవాదులు అపవిత్రం చేయడంతో కలకలం రేపింది. అయినా, మతాలకు అతీతంగా ఇక్కడి ప్రజలందరూ దానిని ఖండించారు.
#NarainPura #CommunalHarmony #Karachi
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu